ニュース

ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా ఆలపాటి సురేశ్‌ (అమరావతి జేఏసీ)ని నియమించింది. ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా రాయపాటి. శైలజ ...
విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ స్థానాన్ని భర్తీ చేసే ...
కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని రథోత్సవం ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామి, ...
పాకిస్థాన్‌తో భారత సైన్యం జరుపుతున్న ‘ఆపరేషన్ సిందూర్‌’ విజయవంతం కావాలని కోరుతూ సైదాపూర్ మండలం రాములపల్లి గ్రామంలో స్థానికులు ...
అప్పుల బాధతో కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మంగళవారం మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీధర్‌ ...
దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్‌ మధ్య జరిగిన మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌లో విజేతగా టీమ్‌ఇండియా నిలిచింది.
దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు ప్రదేశాలకు వెళ్లాల్సిన దాదాపు 100 విమాన సర్వీసులు ఆదివారం రద్దయ్యాయి.
భారత్ -పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఒడిశాలో పోలీసు యంత్రాంగం పరిస్థితిపై గట్టి నిఘా పెట్టింది. గంజాం జిల్లాలోని సాగర ...
పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట అవినీతి సొమ్మును తినమరిగిన అధికార యంత్రాంగం అండదండలతో కొంతమంది గుత్తేదారులు ...
Inflammation - Home Remedy: శరీరంలోని వాపులను తగ్గించడానికి వంటింటి మసాలాలు కూడా సరిపోతాయి అంటున్నా నిపుణులు.. ఇంకా ఏం ...
ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. ఇప్పటికే పలు స్థానాలను భర్తీ చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరికొన్ని పదవులను భర్తీ ...
ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన క్రీడాకారుడు కొండరాజు సెపక్‌ తక్రా క్రీడా పోటీల్లో సత్తా చాటుతున్నాడు. జిల్లా క్రీడా ప్రాధికార ...