News

తెలంగాణ పందనపెల్లి గ్రామానికి చెందిన కొండి ప్రియాంక అమెరికాలో పీజీ చదువుల కోసం వెళ్లి, క్యాన్సర్ కారణంగా మృతి చెందింది.
లంగాణలో పవిత్ర సరస్వతి పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నదీ తీరాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. పుష్కర స్నానాలు, పూజలు, హారతులతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరపు శ్రీనగర్‌లోని విమానాశ్రయ సౌకర్యాలను సమీక్షించి, జమ్మూ విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
తిరుమల భద్రతపై అన్నమయ్య భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. డీఐజీ డా.షేమూషి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భద్రతా ఆడిట్, ...
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్, అట్టాపూర్, చార్మినార్, మాదాపూర్, గచ్చిబౌలి వంటి అనేక ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి, వేసవి ఎండల నుండి ఊరటనిచ్చినప్పటికీ నీటి నిలిచిపోవడం ...
విశాఖలో జివిఎంసి అధికారులు ఆర్‌కే బీచ్ వద్ద పార్కుల్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. నగరవాసులు ఉదయం నాలుగు గంటలకే వచ్చి వ్యాయామం చేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
మహేష్ కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు రెండు పదవులు ఎందుకు అని ప్రశ్నించారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు. ఒక పదవి వదిలేసి మహిళలకు ఇవ్వమని చెప్పండన్నారు. సంవత్సరంన్నర నుండి మహి ...
టీటీడీ ఆగమ సలహా మండలిని రద్దు చేసి, కొత్త సభ్యులను నియమించింది. శ్రీకృష్ణ శేషాచల దీక్షితులు ప్రధాన అర్చకుడిగా నియమితులయ్యారు. పూజా విధానాలు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు.
Telangana Jobs: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కుదరని పని. అందుకే నిరుద్యోగులు కూడా.. ప్రైవేట్ ...
Heavy Rains: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాత్రి సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పగటివేళ వేడి కారణంగా.. తేమ తగ్గిపోతోంది. రాత్రి మాత్రం తేమ పెరుగుతోంది. అందువల్ల వానలు బాగా పడుతున్నాయి. ఈ రోజు దాదాపు క ...
ఒక్కసారిగా భారీగా పెరిగిన ధరలు.. సామాన్యులకు ఊహించని షాక్.. ఈ తేదీలలో తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. మే నెలలో 10 రోజులు ...
12. ఈ ప్లాన్లు బేసిక్, సీనియర్, ఫీచర్ ఫోన్ యూజర్లకు అనుకూలం.