News

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నిర్వహించే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) మూడో ఎడిషన్‌ (2025-27) షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రెండేళ్ల కాలంలో తొమ్మిది జట ...
ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్‌ : 104 రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం కర్నూల్‌ జిల్లా సీఐటీయు కార్యాలయం లో జిల్లా 104 ఉద్యోగులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 104 రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షుల ...
ప్రజాశక్తి -కోడుమూరు రూరల్‌ : నీట్‌ పరీక్ష ఫలితాల్లో గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామానికి చెందిన రంగారెడ్డి రాధమ్మ దంపతుల కుమారుడు కే. ప్రతాపరెడ్డి నీట్‌ ప్రవేశ పరీక్షలో 494/720 మార్కులు సాధించాడు. 59, ...
ఢిల్లీ : ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు 100 అడుగుల ఎత్తైన భారీ మొబైల్‌ ...
ప్రజాశక్తి-పీలేరు : ఉమ్మడి చిత్తూరు జిల్లా కవులు, కళాకారులకు ''కళా జ్యోతి జాతీయ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఘనంగా ...
లక్నో : మరో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సాంకేతిక లోపంతో గంటపాటు రన్‌వేపై నిలిచిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లా హిండన్‌ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. ఎయిరిండియా విమాన ...
ప్రజాశక్తి -మచిలీపట్నం అర్బన్‌ : గ్రామ గ్రామానికి వెళ్లి ఆరోగ్య సేవలందించే 104 సిబ్బంది తమ యాజమాన్య కంపెనీ మారిన క్రమంలో రెండు నెలలుగా వేతనాలు లేక జీతాలు ఇప్పించండి మహా ప్రభో అంటూ ఆందోళన వ్యక్తం చేస్త ...
ప్రజాశక్తి మచిలీపట్నం అర్బన్‌ : రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలో వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ పాలనలో గత ప్రభుత్వం ...
ప్రజాశక్తి కంటోన్మెంట్‌ : ఆంధ్రప్రదేశ్‌ లో 104 సర్వీస్‌ లను గతం లో అరబిందో యాజమాన్యం నిర్వహించిందని, ఈ సంస్థ రెండు నెలలు గా ...
-400 మందికి గోపి పరీక్షలు -45 మందికి ఆపరేషన్లుకు రేఫర్‌ ప్రజాశక్తి - వేంపల్లె : స్థానిక శ్రీ చైతన్య హై స్కూల్‌ ఆవరణలో ఏర్పాటు ...
అహ్మదాబాద్‌ : గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి ఆదివారం ప్రకటించారు.
జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం పుస్తకం ఆవిష్కరణ సూపర్ సిక్స్ పథకాలు అమలులో విఫలం మజ్జి శ్రీనివాసరావు వైసిపి జిల్లా ...