Nuacht

ఉగ్రవాదంపై... ఆపరేషన్‌ సిందూర్‌ పహల్గాం దాడి వంటి ఘటనలు భారతదేశ భద్రతను పరీక్షిస్తున్నా, ప్రభుత్వం చూపాల్సింది శక్తి మాత్రమే ...
పహల్గాం దాడి వంటి ఘటనలు భారతదేశ భద్రతను పరీక్షిస్తున్నా, ప్రభుత్వం చూపాల్సింది శక్తి మాత్రమే కాదు- బాధ్యత కూడా. ఆపరేషన్‌ ...
గుజరాత్‌: అహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియాకు చెందిన బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ ట్విన్‌ జెట్‌ ప్రమాదంలో వందలాది మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒకేఒక్కడు ప్రాణాలతో బయటపడ్డ విషయం తెలిసిందే. అతనే విశ్వష్‌ కు ...
ఢిల్లీ : ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో, విమానాన్ని థారులాండ్‌లో ఎమర్జెన్సీ ...
ప్రజాశక్తి-నార్పల : అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త, పూర్వ జర్నలిస్టు గువ్వల శివకుమారుడు స్నేహిత్‌సాయి (19) శుక్రవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతిచెందారు. శివ మేనరి ...
టెహ్రాన్‌ : ఇజ్రాయిల్‌ తీవ్ర పరిణామాలను చవిచూస్తుందని ఇరాన్‌ హెచ్చరించింది. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ దాడుల్లో ఇద్దరు సీనియర్‌ ...
అనాధలుగా మిగిలిన భార్య,కుమార్తె ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : చెరువులో ఈతకు దిగి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందిన ఘటన చిత్తూరు ...
ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నగర అధ్యక్షులు సుంకర రవి ప్రజాశక్తి-కడప అర్బన్‌ : నగరపాలక సంస్థ ఇంజినీరింగ్‌ ...
ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్‌ : భార్యను హత్య చేసి.. భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని రెడ్డి కంచరపాలెంలో శుక్రవారం చోటు చేసుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డి కంచరపాలెంలో నందిగాం ...
గోరఖ్‌పూర్‌ : ఒడిశాలోని రాయగడ జిల్లా, కాశీపూర్‌ సమితి పరిధిలో అమానవీయమైన ఘటన చోటుచేసుకుంది. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు యువతి కుటుంబంలోని దాదాపు 40 మంది పురుషులు శిర ...
అహ్మదాబాద్‌ : ప్రధాని మోడీ అహ్మదాబాద్‌ విమాన ప్రమాదస్థలిని పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు.. మృతుల గురించి తెలుసుకున్నారు. ఇక ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటు ...
1990 ఫిబ్రవరిలో బెంగళూరు విమానాశ్రయంలో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం 605 రన్‌వేను తాకడంతో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 146 మంది ప్రయాణికులు, 92 మంది సిబ్బంది చనిపోయారు. 1993 ఏప్రిల్‌లో మహారాష్ట్రలోని ఔరం ...