ニュース

సప్తగిరీశుడికి సారస్వత సమార్చన చేసిన పరమ యోగిని- మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. మధుర భక్తిని, యోగత్వాన్ని సమ్మిళితం చేసి, సరళ సుందరమైన ఆధ్యాత్మిక భావ పరంపరను వెంగమాంబ ఆవిష్కరించారు.
ఉదయించే సూర్యుణ్ని చూసి ఎన్నాళ్లయింది. పోనీ నిండు చందమామని..? చిన్నప్పుడు ఏ చెరువులోనో, కోనేటి నీటిలోనో చిన్న రాయి విసిరి చందమామ ప్రతిబింబాన్ని చెల్లాచెదురు చేసిన జ్ఞాపకం ఉందా?
యుద్ధభూమిలో మొదట హత్యకు గురయ్యేది సత్యమే. ముఖ్యంగా మాటల్లో ...
ఇటీవలి కాలంలో బ్యాంకింగ్‌ సేవల డిజిటలైజేషన్, గేమింగ్‌ రంగంలో ఎంతో వృద్ధి చోటుచేసుకుంది. ఫిన్‌టెక్‌ కంపెనీలు ఆన్‌లైన్‌లో తేలికగా అప్పులిస్తుంటే, గేమింగ్‌ యాప్‌లు రివార్డుల పేరుతో యువతను ఆకర్షిస్తున్నాయ ...