बातम्या

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ ఛైర్మన్ ...
ఇరాన్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇజ్రాయెల్‌తో పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ వారసత్వ ...
హైదరాబాద్‌లో బోనాల పండగ సందడి మెుదలైంది. నెల రోజుల పాటు డప్పు చప్పుళ్లు, పోతురాజుల ఆటలతో కోలాహలంగా మారనుంది. జూన్ 26న ఆషాఢ ...
ఆంధ్రప్రదేశ్ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం ...
Bomb threat to Begumpet airport: హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. వెంటనే ...
తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు పలు ...
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో కొలువుదీరడంతో అమరావతి రాజధాని నిర్మాణానికి ఊపు వచ్చింది. అంతర్జాతీయ స్థాయి నగరంగా ...
వేములవాడలో 54 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. మూలవాగు వంతెన నుంచి ఆలయం వరకు 80 అడుగుల ...
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయినట్టు సమాచారం. నాని అందుబాటులో ఉన్నప్పటికీ ఇతర ...
ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌లు కాస్తా.. నాలుగు రోజుల మ్యాచ్‌లుగా మారనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. డబ్ల్యూటీసీ 2027 ...
ఏపీలో 'తల్లికి వందనం' నిధులు విడుదల కాగా, లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. అయితే, కరెంట్ వినియోగం కారణంగా కొందరికి ...
Telangana worker dies in Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నడుమ, ఉపాధి కోసం ఇజ్రాయెల్ వెళ్లిన జగిత్యాల వాసి రెవెళ్ల రవీందర్ (57) టెల్ అవీవ్ ఆసుపత్రి బంకర్లో చికిత్స పొందుతూ మరణించారు. గుండె సంబంధిత ...