News
ముఖ్యంగా పిల్లలతో తరచూ మాట్లాడటం, వాళ్ల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం. ఫెయిల్ అవ్వడం జీవితం ముగిసినట్లు కాదని అని చెబుతూ ...
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి విశేష ఆభరణాలు సమర్పించారు ప్రముఖ పారిశ్రామికవేత్త సంజీవ్ గోయింకా. ఐదు కోట్ల రూపాయల విలువ ...
మార్నింగ్ లేవగానే కరేగ్రే లక్ష్మి వసతే తో మొదలై ఆవిర్భావం వరకు, పళ్ళు తోముకునే ముందు, స్నానం చేసే ముందు, భోజనం చేసే ముందు, ...
డిజిటల్ యుగంలో ఫోన్లు, ల్యాప్టాప్లు అధికంగా వాడడం వల్ల కంటి సమస్యలు పెరుగుతున్నాయి. 20-20-20 నియమం పాటించడం, కంటి పరీక్షలు ...
ప్రభుత్వాలు ఎన్ని మారినా ఇక్కడి ప్రజల ఎదురు చూపులు మాత్రం తప్పడం లేదు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలను కోరుతున్నా .. వీళ్లను ...
పనస పండ్లకి మంచి డిమాండ్ ఉంది. దీని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందుకే వీటి వ్యాపారం ద్వారా అదిరే రాబడి కూడా ...
తిరుమల భద్రతపై అన్నమయ్య భవన్లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. డీఐజీ డా.షేమూషి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భద్రతా ఆడిట్, ...
Telangana Jobs: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కుదరని పని. అందుకే నిరుద్యోగులు కూడా.. ప్రైవేట్ ...
కరీంనగర్ జిల్లా అధికారులు శిశువుల సంరక్షణ కోసం క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. శిశువులను రోడ్లపై వదిలేయకుండా ఈ కేంద్రంలో వదిలి వెళ్లాలని సూచించారు.
తాము చేస్తున్న సేవ చూసి మరింత మంది మాలాగా గ్రూప్ క్రియేట్ చేసి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఎంతో మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్న లైబ్రరీ నకిరేకల్లోని వాసవి నగర్లో ఉంది.
కాకినాడ, తుని, రాజా మైదానంలో జనసేన రాష్ట్ర నాయకులు బోడపాటి శివదత్త్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు రెండు నెలల కిందట ప్రారంభమయ్యాయి.
ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత దేశ సార్వభౌమాధికారాన్ని, లౌకిక వాదాన్ని కాపాడుకోవడంతో పాటు కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా పోరాటం జరగడాన్ని విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results