News
షోపియన్లో జరిగిన ఎన్కౌంటర్లపై భారత సైన్యం సంయుక్తంగా వివరణ ఇచ్చింది.
తిరుమలలో చైనీస్ ఫుడ్ నిషేధానికి టీటీడీ సిద్ధమవుతోంది. ప్రాథమికంగా 10 హోటల్స్ లో చైనీస్ ఐటెమ్స్ లేకుండా పైలట్ ప్రాజెక్ట్ ...
తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మికతకు ప్రతీకగా జరిగే పండుగ. సరస్వతి నది కనిపించని నదిగా ఉన్నా, ఇది పవిత్రమైనదిగా భావిస్తారు.
సమ్మర్ టూర్ కి రుషికొండ బీచ్ కి వచ్చే పర్యాటకులకు బోటింగ్ ఇక్కడ అందుబాటులో ఉంది. దీంతో అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. బోటు ఎక్కి లోపలికి వెళ్లి వచ్చే పర్యాటకులు అయితే ఆనందంలో ...
భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్యను..ఆమె భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. కాకినాడలోని ...
నా మాటలు వక్రీకరించి నన్ను ట్రోలింగ్ చేస్తున్నారు. నేను జనరల్గా మంత్రుల గురించి మాట్లాడాను.. కాంగ్రెస్ మంత్రులను అన్నట్లు వక్రీకరించి ట్రోల్ చేస్తున్నారు - మంత్రి కొండా సురేఖ.
రాజమండ్రి, కాకినాడ నుంచి వెచ్చించిన 1000 భక్తులు గంగోత్రి పుష్కరాల ముందు బాత్రూమ్స్ లేక ఇబ్బందుల్లో పడిపోయారు. మహిళలు కనీస వసతులు లేమి, ఉదయం ఆరు గంటల నుండి క్యూలోనే నిలబడుతున్నారు.
ఐపీఎల్ 18వ సీజన్ లో ఆర్సీబీ అద్భుతంగా ఆడుతోంది. బౌలింగ్, బ్యాటింగ్ లో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. దీంతో అభిమానులు ఈ సాలా కప్ మనదే అనుకుంటూ పండగ చేసుకుంటున్నారు.
డిజిటల్ యుగంలో ఫోన్లు, ల్యాప్టాప్లు అధికంగా వాడడం వల్ల కంటి సమస్యలు పెరుగుతున్నాయి. 20-20-20 నియమం పాటించడం, కంటి పరీక్షలు ...
ఎందుకంటే ఇద్దరు కీలక ప్లేయర్లు మిగిలిన ఐపీఎల్లో ఆడేందుకు ఇండియాకు రావడం లేదు. దాంతో ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న కేకేఆర్కు ఇది భారీ ఎదురుదెబ్బ అని చెప్పాలి.
సరస్వతి నది హిందూ పురాణాల్లో ప్రాచీన నది. మహాభారతంలో ఎండిపోయినట్లు చెప్పబడింది. సరస్వతీ పుష్కరం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results