ニュース

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. ఏపీ నుంచి బెంగళూరు, భువనేశ్వర్‌, అబుదాబికి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
Pakistan Propaganda: ఉద్రిక్తతల వేళ దాయాది దేశం ఫేక్‌వార్‌కు దిగింది. పాత వీడియోలు, ఫొటోలతో పాక్‌ ప్రజలను, అంతర్జాతీయ ...
అమెరికా, బ్రిటన్, ఐరోపా సమాఖ్యలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా భారత్‌ వేగంగా ముందుకు సాగుతోంది. ఇండియాను తమ ...
హైదరాబాద్‌: వైకాపా హయాంలో జరిగిన ఏపీ మద్యం కుంభకోణంలో ఇద్దరు నిందితులకు సిట్‌ నోటీసులు ఇచ్చింది. సిట్‌ అధికారులు ...
గోరంట్ల: శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన జవాను జమ్మూకశ్మీర్‌లో వీరమరణం పొందారు. గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాకు ...
ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌- పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి ( SS Rajamouli) స్పందించారు.
ఇంటర్నెట్‌ డెస్క్‌: శాంతిని కోరుకోవడమంటే.. హానిని అంగీకరించడం కాదని రష్మిక ( Rashmika) అన్నారు. భారత్‌- పాకిస్థాన్‌ల మధ్య ...
కమల్‌హాసన్‌ (Kamal Haasan) హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life). ఈ సినిమా ఆడియో విడుదలను ...
PM Modi: సరిహద్దుల్లో భద్రత సన్నద్ధతపై గుజరాత్‌ ముఖ్యమంత్రితో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు.
భారత్‌ - పాక్‌ ఉద్రిక్తతల వేళ ఇంధన నిల్వలపై ఆందోళన వ్యక్తంచేస్తూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ...
IPl 2025: ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. ఓ వైపు యుద్ధం జరుగుతున్న వేళ క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించడం సరైంది ...
రాజస్థాన్‌: జైసల్మేర్‌ జిల్లాలోని కిషన్‌ఘాట్‌ ప్రాంతంలో శుక్రవారం ఉదయం బాంబు వంటి వస్తువును గుర్తించారు. కిషన్‌ఘాట్‌ ...