News

కర్ణాటక సంగీతంలో ధ్రువతార త్యాగయ్య. అంతటి మహాభక్తునికి సైతం దొంగల బాధ తప్పకపోవడం గమనార్హం. ఒక నాడు శిష్యులతో కలిసి కలియుగ ...
వీధికుక్కలను నియంత్రించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వీటి పరిష్కారానికి పలు సూచనలు వస్తున్నాయి. వీటిలో ప్రథమంగా మనం ...
ఇచ్చాపురం: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పుర బాలికోన్నత పాఠశాల విద్యార్థుల కోసం రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రభుత్వ విప్, ...
ఆర్పీఎఫ్, సీబీఐలో శిక్షణ పొందిన ఈ జాగిలాలు గంజాయి నిల్వలు ఎక్కడున్నా ఇట్టే పట్టేస్తున్నాయి. వీటి పనితనంతో నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరిన్ని వివరాలు వీడియోలో..
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ పథకం కింద తొలి విడతలో రైతుల ఖాతాల్లో రూ.7వేల చొప్పున జమ చేశామని.. దీంతో 46,85,838 మందికి రూ.3,175 కోట్ల మేర లబ్ధిచేకూరిందని మంత్రి అచ్చెన్నాయుడు (atchannaidu) తెలిపారు.
ఏపీ ప్రభుత్వం ఇటీవల అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలిలో రైతులు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి ...
ఆత్మనిర్భరత సాధించడంతోపాటు విశ్వగురువుగా భారత్‌ మార్చేందుకు కృషి చేయాలని గడ్కరీ పిలుపునిచ్చారు. ప్రతి రంగంలో భారత్‌ బలంగా ...
కోస్టార్స్‌ ఆలస్యంగా వచ్చినా తనను మాత్రం సెట్స్‌కు ముందే పిలుస్తారని అనుపమ అన్నారు. గతంలో జరిగిన ఓ సంఘటనను పంచుకున్నారు.
Indian Army ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వాతంత్ర్య దినోత్సవం వేళ చొరబాట్లను నివారించేందుకు సైన్యం ( Indian Army) సరిహద్దుల్లో ...
తితిదే శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు బెంగళూరుకు చెందిన కల్యాణ్‌రామన్‌ కృష్ణమూర్తి రూ.కోటి విరాళం అందించారు.
ఏఐ ఆధారిత సాంకేతికతలో వేగంగా వస్తున్న మార్పులు భద్రత ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి. మన సైన్యం దీనిని అందిపుచ్చుకుని సరిహద్దు ...
వికారాబాద్‌: జిల్లాలోని పరిగి మండల పరిధిలో భూప్రకంపనలు వచ్చాయి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.