News

విశాఖపట్నం/అమరావతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఉ పరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం ఉదయం పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ...
వానాకాలం పంటల సాగుపై రైతుల బెంగ తీరిపోయింది. సీజన్‌ ప్రారంభమైన తర్వాత జూన్‌, జూలైలో అరకొరగా కురిసిన వర్షాలు.. ఆగస్టు ...
రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో వైద్య సిబ్బందికి ప్రభుత్వం సెలవులు రద్దు చేసింది.
విజయవాడ/ పెదకాకాని, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): విజయవాడ నగరంలో కురిసిన భారీ వర్షానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొత్తపేటలో ...
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు ఫార్మా, బల్క్‌ డ్రగ్స్‌ కంపెనీలు ప్రమాణాలు పాటించాలని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.
రాష్ట్ర పరిశ్రమల, సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్‌ ఇండియా మ్యాగజైన్‌ ...
కుండపోత వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వానలు దంచికొడుతున్నాయి. ..
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇంజనీర్లందరూ క్షేత్రస్థాయిలోని రిజర్వాయర్లు, కాల్వలు, చెరువుల వద్దే మకాం వేయాలని ...
దేశ ప్రజల కోసం పోరాడుతున్న రాహుల్‌ గాంధీకిఏపీ, తెలంగాణ ప్రజలు మద్దతుగా నిలవాలి ...
రాష్ట్రంలో కొత్త వాహనాలపై జీవితకాల పన్ను (లైఫ్‌ ట్యాక్స్‌)ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ద్విచక్రవాహనాలు, కార్లు, ...
గుంటూరు, బాపట్ల, విజయవాడ, మచిలీపట్నం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షంతో గుంటూరు, విజయవాడ నగరాలు జలమయమయ్యాయి. ఉమ్మడి ...
అమరావతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే అరాచకం నుంచి బయటపడుతున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు ...